శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్లో అరుదైన ఆపరేషన్

– అత్యాధునిక పద్ధతిలో కిడ్నీలోని 1820 రాళ్ల తొలగింపు – డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27 : వైద్య రంగంలో మరో అద్భుత విజయాన్ని హనుమకొండకు చెందిన శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్ సాధించింది. అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసి ఒకే కిడ్నీ నుండి 1820 రాళ్లను…
