సమ్మిట్కు రావాల్సిందిగా గవర్నర్కు ఆహ్వానం

– ఆహ్వాన పతిక్ర అందజేసిన మంత్రులు భట్టి, శ్రీధర్బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్లోని భారత్ ప్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాల్సిందిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆహ్వానించింది. ఈమేరకు ఉప…
