Tag #Sridharbabu #Balapur mandal #ration cards

కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నాం

– మంత్రి శ్రీధర్‌బాబు మహేశ్వరం, ప్రజాతంత్ర, ఆగస్టు 5: పేదల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని, అందులో భాగంగా అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్నామని, ప్రతి కుటుంబానికి సగటున రూ.1200 విలువైన బియ్యాన్ని ప్రతినెలా ఉచితంగా అందజేస్తున్నామని రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్‌…