వేములవాడలో వైభవంగా శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల కల్యాణం

సిరిసిల్ల,ప్రజాతంత్ర,మార్చి28 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామిల కల్యాణం (శివ కల్యాణం) గురువారం ఉదయం అత్యంత వైభవంగా నిర్వహించారు. అన్ని శ్కెవాలయాల్లో శ్రీ శివకళ్యాణాన్ని మహాశివరాత్రి నాడు నిర్వహిస్తుం డగా శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మాత్రం కామ దహనానంతరం (హోలీ పండుగ) అనంతరం నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో రాజన్న గుడిలో…
