వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నాం

– ప్రజల రవాణాకు ఆటంకం కలగకుండా చర్యలు – మూసీ పరివాహక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి – భారీ వర్షాలపై కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి పొంగులేటి టెలీకాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల…

