క్రీడా నిధుల స్వాహాపర్వం

– పక్కదారి పడుతున్న క్రీడా నిధులు – విద్యార్థులకు ప్రోత్సాహం కరువు – బిల్లుల్లో మాత్రమే విద్యార్థుల శారీరక వికాసం – మౌనంగా విద్యాశాఖ అధికారులు మిర్యాలగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్ 7 : విద్యార్థుల దేహ దారుఢ్యంతోపాటు మానసిక పరిపక్వతను కలిగించేందుకు ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నది. చదువుతోపాటు క్రీడలకు తగిన సమయాన్ని కేటాయించి…
