కారు ఢీ : వైద్య విద్యార్థిని దుర్మణం

– హయత్నగర్ పీఎస్ పరిధిలో సంఘటన హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15: నగరంలోని హయత్నగర్ పీఎస్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం లో ఎంబీబీఎస్ విద్యార్థిని ఐశ్వర్య మృతిచెందారు. ఆర్టీసీ కాలనీ వద్ద తన తండ్రి పాండుతో కలిసి రోడ్డు దాటుతుండగా అతివేగంతో వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. తీవ్రవ్రంగా గాయపడిన యాంసాని ఐశ్వర్య, పాండులను…
