ఉపాధి హామీ పనులు వేగవంతం చేయండి

– పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : ఉపాధి హామీ పథకం కింద వేజ్ కాంపోనెంట్, మెటీరియల్ కాంపోనెంట్ పనులను వేగవంతం చేయాలని, అన్ని పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ పథకం…
