సిడబ్ల్యూసి 2023 క్రికెట్ ఫైనల్ మ్యాచ్ భారత్ టీం గెలవాలని ప్రత్యేక పూజలు
ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 19: సి డబ్ల్యూ సి క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్ టీం గెలవాలని రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు దంపతులు కట్టమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సి డబ్ల్యూ సి క్రికెట్ వరల్డ్ కప్ లో అజయంగా గెలుస్తూ వస్తున్నటువంటి భారత్ టీం ఆదివారం అహ్మదాబాద్, గుజరాత్,…
