సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి

– ములుగు జిల్లాలో రెండో పంటకు నీరందించడమే లక్ష్యం – భూ సేకరణ వేగవంతం చేసి పనులు త్వరగా పూర్తిచేయాలి – ఆదేశాలు జారీ చేసిన మంత్రులు ఉత్తమ్, సీతక్క, పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: ములుగు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి రైతులకు త్వరితగతిన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని…
