Tag #Special focus #on better facilities #for common devotees

భక్తులకు మెరుగైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

– పరిమిత సంఖ్యలో ప్రొటోకాల్‌ దర్శనాలు – అధికారులకు యాదాద్రి ఆలయ ఈవో ఆదేశాలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: ఇకపై పరిమిత సంఖ్యలోనే ప్రొటోకాల్‌ దర్శనాలు కల్పించాలని, సామాన్య భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యమిచ్చేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో వెంకట్రావు అధికారులను ఆదేశించారు. ఆలయంలోని వివిధ విభాగాల్లో ఆయన…