Tag #special focus #irrigation water resources #Minister Uttam

సాగునీటి వ‌న‌రుల ప‌రిర‌క్ష‌ణపై ప్ర‌త్యేక దృష్టి

– రైతులు న‌ష్ట‌పోవ‌ద్ద‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం – ప‌రిశీల‌న‌లో సాగునీటి సంఘాల ఏర్పాటు – మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 29: సాగునీటి చెరువులు,కుంటలు,కాలువల పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్…