మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

– ఈనెల 16 నుంచే ప్రత్యేక సర్వీసులు హనుమకొండ,ప్రజాతంత్ర,నవంబర్14: తెలంగాణ కుంభమేలాగా ప్రసిద్ధిచెందిన మేడారం జాతరకు భక్తులందరూ సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకుని మొక్కులను సమర్పించుకునేందుకు ఆర్టీసీ వరంగల్ రీజియన్ నుంచి స్పెషల్ బస్సులను నడిపిస్తున్నట్లు రీజినల్ మేనేజర్ డి.విజయభాను తెలిపారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ మేడారం జాతర…
