Tag Speaker’s decision

అసెంబ్లీ కమిటీల ఏర్పాటు

పిఎఎసి ఛైర్మన్‌గా అరికపూడి గాంధీ స్పీకర్‌ ‌నిర్ణయంపై మండిపడ్డ ఎంఎల్‌ఏ ‌హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌శాసనసభకు సంబంధించి మూడు కమిటీలను స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌సోమవారం ప్రకటించారు. పబ్లిక్‌ అకౌంట్స్ ‌కమిటీ పిఎసి చైర్మన్‌ ‌గా అరికెపూడి గాంధీ, ఎస్టిమేషన్‌ ‌కమిటీ చైర్మన్‌గా(అంచనాల కమిటీ) పద్మావతిరెడ్డి, పబ్లిక్‌ అం‌డర్‌…

You cannot copy content of this page