సుప్రీం కోర్టు తీర్పుపై నిపుణులతో చర్చించి నిర్ణయం

– స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టీకరణ హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై31: ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. తనకు మూడు నెలల గడువు విధించడంపై న్యాయ నిపుణులతో చర్చించాకే తదుపరి నిర్ణయానికి వెళ్తామన్నారు. ఈ క్రమంలో ధన్ఖడ్ వ్యాఖ్యల ప్రస్తావన తెచ్చారు.…
