స్పీకర్ గడ్డం ప్రసాద్ది ధృతరాష్ట్ర పాత్ర

– మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను బొందపెట్టాలి – బీఆర్ఎస్లో చేరిన పలువురు చేవెళ్ల నేతలు – మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ధృతరాష్ట్రపాత్ర పోషిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహాభారతంలో ధృతరాష్టుడ్రికి ఏమీ కనిపించనట్లు.. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో…
