స్పీకర్ నోటీసులపై సర్వత్రా ఉత్కంఠ

– ఏం జరుగుతుందోనని రాజకీయంగా చర్చ – ఉప ఎన్నికలపై ఆశ పెట్టుకున్న బీఆర్ఎస్ హైదరాబాద్ ,ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: సుప్రీం కోర్టు తీర్పును గౌరవించి బీఆర్ఎస్ ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని స్పీకర్ నిర్ణయించుకున్న క్రమంలో ఏం జరగబోతుందన్న చర్చ సాగుతోంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అంతా ఉత్కంఠగా చూస్తున్నా రు. ముఖ్యంగా విపక్ష…
