Tag #Son-in-law #who murdered #father and daughters

తండ్రీకూతుళ్లను హత్య చేసిన అల్లుడు

– ఆపై పెట్రోల్‌ ‌పోసి తగులబెట్టాడు హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 18:హనుమకొండ జిల్లాలో ఘోరం జరిగింది. అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవదహనమై కనిపించారు. కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్‌ ‌గృహకల్పలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మృతులను రాజశేఖర్‌ (54), ‌రాజశ్రీ (24)గా గుర్తించారు. కాగా, రాజశ్రీకి…