ఏదైనా చర్చలతోనే పరిష్కారం

– సీఎం సమక్షంలో లొంగిపోయిన 130మంది మావోయిస్టులు – అమిత్ షా దృష్టికి కేంద్ర కమిటీ సభ్యుల ప్రతిపాదనలు – మావోయిస్టులకు ముఖ్యమంత్రి రేవంత్ హామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: శాంతియుత మార్గాల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని బలంగా నమ్మే దేశం మనది.. శాంతియుత పోరాటంతో మహాత్మా గాంధీ ఒక యుద్ధాన్ని జయించి దేశానికి…
