‘ప్రజావాణి’తో సమస్యలకు పరిస్కారం

– 74శాతం ఫిర్యాదులు పరిష్కరించాం – ‘ప్రజావాణి’ వార్షికోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర,డి సెంబర్ 19: ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇందుకోసం తామంతా అహరహం శ్రమిస్తున్నామని అన్నారు. అలాగే సమస్యల పరిష్కారానికి ప్రజావాణి ప్రారంభించిన రెండేళ్లల్లో ఇప్పటి వరకు…
