నిరంతర కృషితోనే బీసీల సామాజిక-ఆర్థికాభివృద్ధి

– కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాంశ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : సమాజంలోని వెనుకబడిన, బలహీనవర్గాల సామాజిక-ఆర్థికాభివృద్ధి కోసం నిరంతర కృషి అవసరమని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాంశ్ పంత్ పేర్కొన్నారు. ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు…
