Tag Social transformation

2026: ఈనాటి భారతదేశానికి పాఠాలు

M.S. Acharya's Editorial for Warangal Vani

“ఆచార్య గారి సంపాదకీయంలోని అంతర్లీన సందేశం ఎన్నికలకంటే పాలన ముఖ్యమన్నది. భారతదేశంలో ప్రస్తుతం ఎన్నికలు మరింత ఖరీదైనవి, మరింత ప్రచార ఆధారితమైనవి, మరింత వ్యక్తి కేంద్రీకృతమైనవి అయ్యాయి. ప్రజాస్వామ్యం అంటే కేవలం: ఎన్నికలు నిర్వహించడం, ఓట్లు లెక్కించడం, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కాదు..” యం.యస్. ఆచార్య గారి వరంగల్ వాణి సంపాదకీయం (10-4-1981) నేపథ్యంలో సమకాలీన…

ప్ర‌జ‌ల‌కే బ‌ల‌మైన విప్ల‌వ‌శ‌క్తిని నిర్మిచే శ‌క్తి!

“గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ విధానాలు క్రమంగా వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థల నియంత్రణలోకి తీసుకువచ్చేలా మారుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 83.5 శాతం గ్రామీణ కుటుంబాల వద్ద 1 హెక్టారు కంటే తక్కువ భూమి ఉన్నది. దీంతో కొందరి వద్దనే భూమి కేంద్రీకరణ పెరిగి, ఉపాధి లేమితో ప్రజలు వలసపోతున్నారు.రైతు ఉద్యమం కేవలం చట్టాల రద్దుకు మాత్రమే…