Tag #Smita Sabharval #relief #Highcourt #PC Ghosh report issue

స్మితాసభ‌ర్వాల్‌కు హైకోర్టులో ఊరట

– ఘోష్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ఆదేశం హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,సెప్టెంబర్‌ 25: ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన ఘోష్‌ కమిషన్‌ నివేదికపై పలువురు ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కారు. ఈనేపథ్యంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి స్మితాసబర్వాల్‌ హైకోర్టును ఆశ్రయించగా ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.…