రూ.101కే స్మార్ట్ ఫోన్..! షో రూమ్పై ఎగబడ్డ జనాలు
కోయంబత్తూరు,జూలై: ఆధునికత పెరుగుతున్న ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది. స్మార్ట్ఫోన్లు వాడని వారు ఉండరనే స్థాయిలో మనిషికి థర్డ్ హ్యాండ్గా మారింది. కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఉపయోగపడిన సెల్ఫోన్లు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల రూపంలో మనిషికి అవసరమైన వివిధ పనులను సులభతరం చేస్తున్నాయి. నిత్యావసర వస్తువుగా మారిన స్మార్ట్ ఫోన్లు మార్కెట్లలో…