Tag Slightly increased corona cases

దేశంలో స్వల్పంగా పెరిగిన కొరోనా కేసులు

న్యూఢిల్లీ, మే 27 :  దేశంలో కొరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం 2628 కేసులు నమోదవగా, శుక్రవారం 2710 మందికి పాజిటివ్‌ ‌వొచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,31,47,530కు చేరాయి. ఇందులో 4,26,07,177 మంది బాధితులు వైరస్‌ ‌నుంచి కోలుకోగా, 5,24,539 మంది మరణించారు. మరో 15,814 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత…