స్లీపర్ బస్సుల్లో ప్రమాదాలు ఎక్కువే

– ఇటీవలే రాజస్థాన్లో ఇలాంటి ఘోరమే – స్లీపింగ్ సిస్టమ్తో ప్రమాదం నుంచి బయటపడలేని వైనం హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్ 24: కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న బస్సు దుర్ఘటన అనేక కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగి పలువురు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. సరిగ్గా…
