ఎస్ఎల్బీసీ సొరంగంలో భారీ ప్రమాదం

సొరంగ పనులు చేపడుతుండగా కూలిన పైకప్పు ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలు •హాస్పిటల్కి తరలించి చికిత్స •సీఎం రేవంత్ దిగ్భ్రాంతి… •హుటాహుటిన మంత్రి ఉత్తమ్ సందర్శన నాగర్కర్నూలు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమ లపెంట సమీపంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్…
