ఎస్ఎల్బీసీ ఇన్లెట్ తవ్వకాల పునరుద్ధరణ

– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ప్రతిష్ఠాత్మక ఎస్ఎల్బీసీ ఇన్లెట్ తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే దేవరకొండ నుండి ఔట్లెట్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పుడు ఇన్లెట్ పనులు కుడా ప్రారంభమయ్యాయని, తవ్వకాలు వేగవంతం…
