15,16లలో మాంసం దుకాణాలు ఎందుకు బంద్ చేయాలి

-వివరణ ఇవ్వాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : స్వాతంత్య్ర దినోత్సవం(15వ తేదీ), శ్రీకృష్ణ జన్మాష్టమి(16వ తేదీ) సందర్భంగా మాంసం దుకాణాలు, పశు కబేళాలను మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆవిధమైన అధికారం జీహెచ్ఎంసీకి లేదని, ఎందుకు మాంసం…
