కార్మికుల ప్రాణాలకు విలువ లేదా?

ఒక వైపు ప్రమాదం జరిగితే… ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ : మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు, కూలీల ప్రాణాలకు విలువ లేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రోమ్ ఎనిమిది మందిని బలిపీఠం ఎక్కించి, గ్రాడ్యూయేట్స్కు గాలం వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి…