కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ లతో పాటు సంక్షేమ పథకాలు అమలు
సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 19: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆరు గ్యారెంటీ లతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల…