Rakhi: సీఎంకు రాఖీలు కట్టిన మంత్రులు సీతక్క, సురేఖ

– సీతక్క ఆశీర్వాదం పొందిన పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాఖీ పర్వదినం(Rakhi festival) సందర్భంగా జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్(CM Revanth) నివాసంలో ఆయనకు పలువురు రాఖీ కట్టారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క. అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు. అలాగే బ్రహ్మకుమారీస్(Brahma…
