భద్రాద్రిలో రేపే సీతారాముల కల్యాణం

– రామదాసు చేయించిన ఆభరణాల అలంకరణ – సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం – భద్రాద్రికి భారీగా చేరుకున్న భక్తులు భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 26 : యావత్ భారత్ దేశంలోనే పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణం శుక్రవారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటలవరకు మిథిలా స్టేడియం…
