ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో పరిణామం

– బీఆర్ఎస్ మాజీ ఎంపి సంతోష్కు సిట్ నోటీసులు హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి26: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు నోటీసులు జారీ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా, ఈ వ్యవహారానికి సంబంధించిన కొన్ని కీలక వాస్తవాలు…
