ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో .. హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 15: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు సిట్ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. 17వ తేదీన జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి రావాలని ఆ నోటీసులో సూచించారు. మరోవైపు ఈ ఫోన్…
