Tag #’SIT’ #in an attempt to #find out the facts #PCC Chief Mahesh

వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలో ‘సిట్‌’

TPCC Chief Mahesh Kumar Goud fire

-కేసీఆర్‌కు నోటీసులపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: జరిగిన వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్ ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సిట్ సంపూర్ణ విచారణ జరిగితేనే తెలుస్తుందని, నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. ఈ విషయంలో వాస్తవాలు వెలుగులోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని…