ఫోన్ ట్యాపింగ్ కేసులో ‘సిట్ ‘ దూకుడు

– ప్రభాకర్ రావుపై విచారణ వేగవంతం – ఆధారాలు రాబట్టే యత్నాల్లో అధికారులు హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్20: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణలో వేగం పెంచింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొత్త దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ విచారణ కొనసాగనుంది. కొత్త…
