Tag #SI’s wife #commits suicide #Karimnagar

ఎస్‌ఐ ‌భార్య ఆత్మహత్య

కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,మార్చి 18:కరీనంగర్‌ ‌జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరీంనగర్‌ ‌టూ టౌన్‌ ఎస్‌ఐ ‌చంద్రశేఖర్‌ ‌భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. విషపూరితమైన గన్నేరు పప్పు తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైన దివ్యను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, చంద్రశేఖర్‌, ‌దివ్య దంపతులకు…