Tag #’Sir’ process #from June 25 #CEO Sudarshan Reddy

జూన్ 25 నుంచి ‘సర్’ ప్రక్రియ

– ఇంటింటికీ వెళ్లి బీఎల్‌వోల పరిశీలన – సీఈవో సుదర్శన్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: దేశవ్యాప్తంగా ‘సర్’ పక్రియ ప్రారంభమైందని, రాష్ట్రంలో జూన్ 25 నుంచి ఈ పక్రియ మొదలవుతుందని సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇంటింటికీ వెళ్లి బీఎల్‌వోలు ప్రత్యేక సర్వే చేస్తారన్నారు. ప్రతి వోటరుకూ ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ…