నాలుగు రాష్ట్రాల్లో ముగిసిన ‘సర్ ’ ప్రక్రియ

– కొన్ని రాష్ట్రాల్లో పొడిగించిన ఎన్నికల సంఘం న్యూదిల్లీ, డిసెంబర్ 11: తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగుతున్న వోటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి ఎన్నికల సంఘం తాజా అప్డేట్ ఇచ్చింది. వీటిలో తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్ సహా అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ గడువును పొడిగించింది.…
