శిగమూగిన వనం

జనసంద్రంగా మారిన మేడారం గద్దెలపై కొలువు దీరిన వనదేవతలు తల్లుల దర్శనాల కోసం లక్షలాదిగా తలివస్తున్న భక్తులు శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలతో మార్మోగుతున్న జాతర సమ్మక్కను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి అర్జున్ ముండా, ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు, భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ నేడు అమ్మవార్ల వన…
