ఇంకా లభించని 8మంది ఆచూకీ

~సిగాచిలో కొనసాగుతున్న సహాయక చర్యలు – ఇప్పటివరకు 42మంది మృతి – రేపు డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం రాక పటాన్ చెరువు , ప్రజాతంత్ర, జూలై 7: పాశమైలారం సిగాచి పరిశ్రమలో పేలుడు దుర్ఘటన జరిగి ఎనిమిది రోజులు దాటినా ఘటనా స్థలిలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ పేలుడు ఘటనలో ఇప్పటి…
