Tag #siezure of Rama”s lands #KTR #BJP Ramachandarrao

రాముడి భూముల కబ్జాపై మాట్లాడరేం?

KTR

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి కేటీఆర్‌ ప్రశ్న హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11 : భద్రాచల రామచంద్రస్వామి ఆలయ భూములు ఆంధ్రప్రదేశ్‌లో కబ్జా కావడంపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామచంద్రస్వామి భూములు కబ్జా అయినా బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రామచందర్‌రావు ఎందుకు మాట్లాడడం లేదని ‘ఎక్స్‌’లో ప్రశ్నించారు. 889 ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్‌లో కబ్జా…