‘స్థానిక’ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి

– మాజీ మంత్రి వేముల పిలుపు నిజామాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని, అలాగే 29న నిర్వహించే ‘దీక్షా దివస్’ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికార పార్టీ తంటాలు పడుతోందని, బీసీ రిజర్వేషన్లు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని…
