Tag #Should support #farmers #who effected with untimely rain

అకాల వ‌ర్ష బాధిత రైతుల‌ను ఆదుకోవాలి

– దెబ్బ‌తిన్న పంట‌ల‌ను ప‌రిశీలించిన బీఆర్ఎస్ నాయ‌కులు నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఇటీవల కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను  బీఆర్‌ఎస్‌ ‌నాయకులు పరిశీలించారు. వరి, అరటి, మామిడి పంటలు దెబ్బతిన్నాయని అన్నారు.…