Tag #Should maintain Transparency #throughout the Gurukuls #Minister Adluri

గురుకులాల్లో అన్నింటా పారదర్శకత పాటించాలి

– విద్యార్థుల భద్రత, నాణ్యమైన విద్యపై రాజీ లేదు – ఫుడ్ పాయిజన్ ఘటనలకు తావులేకుండా పక్కా చర్యలు – టీజీఎస్‌డబ్ల్యూఆరఈఐఎస్ సిబ్బందితో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు రాష్ట్రంలోని పేద, దళిత, గిరిజన, బలహీనవర్గాల విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే జ్ఞాన కేంద్రాలని, విద్యార్థుల…