Tag shoabulla Khan

17‌న హైదరాబాద్‌లో విమోచన ఉత్సవాలు

  *గత పాలకులు విస్మరించారన్న కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి *షోయబుల్లా ఖాన్‌, ‌వందేమాతరం కుటుంబ సభ్యులతో భేటీ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌   ‌గత పాలకులు విమోచన దినోత్సవాన్ని మరుగున పడేశారని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. మేడ్చల్‌ ‌జిల్లా పోచారం మున్సిపాలిటీలో స్వాతంత్య సమరయోధులు షోయబుల్లాఖాన్‌ ‌కుటుంబ సభ్యులను ఆయన కలిశారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన…