పారిశ్రామికవేత్తలుగా మహిళా సంఘ సభ్యులు

– మహిళా భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: :మహిళలు అభివృద్ధి పథంలో నడుస్తున్నారని, 67 లక్షల మంది మహిళలు మహిళా సంఘాల్లో (ఎస్హెచ్జీ) ఉండి పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. బంజారాహిల్స్లోని ఎన్బీటీ నగర్లో రూ.93.50 లక్షలతో నిర్మించిన…
