భవిష్యత్ తరాల కోసం మొక్కలు నాటాల్సిందే

ప్రభుత్వాలు కూలుస్తామంటే ఊరుకోవాలా? కేంద్ర మంత్రి బండి సంజయ్, బిఆర్ఎస్ ఎంఎల్ఏ కెటిఆర్ల తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం కరీంనగర్, ప్రజాతంత్ర, జూలై 15 : భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాల్లో…