సంక్షేమానికి చట్ట రక్షణ అవసరం!

కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ అమలుపై స్టేను హైకోర్టు డివిజన్ బెంచ్ నిలిపివేయడంతో ఈ పథకాల అమలును కొనసాగించడానికి ఏర్పడిన అడ్డంకి తొలగిపోయింది. సెప్టెంబర్ 1న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్ల డివిజన్ బెంచ్, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన ఎనిమిది జీఓల అమలును నిలిపివేసిన సింగిల్ జడ్జి మధ్యంతర…
